ఎవరో వెధవలు నా ఫేస్‌బుక్‌ హ్యాక్‌ చేశారు: అనుపమ
తన సోషల్‌ మీడియా అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారంటూ హీరోయిన్‌  అనుపమ పరమేశ్వరన్‌  మండిపడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నటించిన ఈ కేరళ కుట్టి కొద్ది కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ల జాబితాలో చేరారు. ఇక అనుపమ సోషల్‌ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండరనే విషయ…
దుబాయ్‌ నుంచి వచ్చాడని.. బస్సు దించేశారు!
హైదరాబాద్‌ :  దుబాయ్‌ నుంచి వచ్చి బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. కరోనా లక్షణాల ఉండటంతో అతన్ని బస్సులో నుంచి దించివేశారు. ఈ ఘటన ఎల్‌బీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండపాటి నాని(22) దుబా…
‘ఆ పది మంది ఇండోనేషియన్లకు కరోనా’
హైదరాబాద్‌: తెలంగాణలో  కరోనా పాజిటివ్‌  బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే తెలంగాణలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఉదయం ఇద్దరిని కరోనా పాజిటివ్‌గా గుర్తించగా.. తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇటీవలే ఇండోనేషియా నుంచి కరీ…
‘జగనన్న గోరుముద్ద’పై ముఖ్యమంత్రి సమీక్ష
తాడేపల్లి: జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, స్కూల్‌ కిట్స్, పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం, ఇంగ్లీష్‌ మీడియం విద్యా ప్రణాళికపై ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో జరిగిన ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నతాధికారులు…
కానిస్టేబుల్‌ ఘాతుకం..కుటుంబసభ్యుల్ని..
రాంచీ :  విచక్షణ మరిచిపోయి కుటుంబసభుల్ని సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడో పోలీస్‌ కానిస్టేబుల్‌. ఈ సంఘటన జార్ఖండ్‌లోని రాంచీలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాంచీకి చెందిన బ్రిజేశ్‌ తివారీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాంచీలోని ఓ అద్దె ఇంట్…
ఊహించని ప్రదర్శన.. అద్భుత విజయం
హామిల్టన్‌:  న్యూజిలాండ్‌తో బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో మాజీ క్రికెటర్లు సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపించారు. హైటెన్షన్‌ మ్యాచ్‌లో భారత జట్టు విజయాన్ని అందుకుని సిరీస్‌ సొంతం చేసుకోవడం పట్ల హర్షాన్ని వెలిబుచ్చారు. చివరి నిమిషంలో మ్యాచ్‌ను మలుపు తిప్పిన మహ్మద్‌…